ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫైర్ అయ్యారు . కేటీఆర్ కు డబ్బు ఎక్కువైతే కోదండరామ్ ,కాంగ్రెస్ నాయకులతో పెట్టుకోవాలని… ప్రపంచాన్ని జయించిన తనతో పెట్టుకోవద్దని మండిపడ్డారు. సర్దుకు పోవడానికి తాను ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగను కాదని ...
రిజల్ట్స్ వచ్చాయి, ర్యాంకులు వచ్చాయి , కొందరు ఫెయిల్ అయ్యారు. మళ్ళీ పరీక్షలు వస్తాయి.అదే కదా పరీక్షలంటే. కానీ ఈవిషయం తెలియని అమాయకపు విద్యార్థులు కొందరు ప్రాణాలు తీసుకున్నారు.మళ్లీ ప్రాణాలు తిరిగిరావు. పరీక్షలు పెట్టినా వారు రాయడానికి లేరు. కానీ వారి తలిదండ్రులు మాత్రం తల్లడిపోతున్నారు. ఇది తలిదండ్రులకు ...