#నేడు97డిపోలఆర్టీసీఉద్యోగులతోజరిగినసమావేశంలోముఖ్యమంత్రికేసీఆర్ప్రకటించిన_నిర్ణయాలు : 1. ఆర్టీసీలో కండక్టర్లు, డ్రైవర్లను కార్మికులు అని పిలిచే పద్ధతికి స్వస్తి. అందరినీ ఉద్యోగులు అనే పిలవాలి. యాజమాన్యం, ఉద్యోగులు వేర్వేరు కారు. అందరూ ఒకటే, ఒకటే కుటుంబం లాగా వ్యవహరించాలి. 2. ఆర్టీసీ కార్మికులకు చెల్లించాల్సిన సెప్టెంబర్ నెల జీతాన్ని మంగళవారం (డిసెంబర్ 2న) ...
ముంబయి: మరాఠా రాజ్యంలో శివసేనాని పట్టాభిషేకం వైభవంగా జరిగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. ముంబయిలోని శివాజీ పార్క్ వేదికగా ఉద్దవ్తో గవర్నర్ భగత్సింగ్ కొశ్యారి ప్రమాణం చేయించారు. ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ఎంపీ ...
ఇవ్వాళ రెండు ,మూడు విషయాల్లో ప్రధాన చర్చ జరిగింది. వర్షాల వల్ల రోడ్ లు డ్యామేజ్ అయ్యాయి,ఆర్&బి అధికారులను పిలిపించి చర్చ జరిగింది నేషనల్ హై వే లో రోడ్ లు చాలా డ్యామేజ్ అయ్యాయి వాటిని వాళ్ళు పూర్తిగా పట్టించుకోవడం లేదు అందుకని ఇవ్వాళ దానిపై చర్చ ...
కేంద్ర మంత్రి పదవికి శివసేన ఎంపీ అరవింద్ సావంత్ రాజీనామా చేశారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తాము కేంద్ర కేబినెట్లో కొనసాగలేమని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్ర పరిణామాలపై కొందరు లేనిపోని దుష్ప్రచారాలు చేస్తున్నారని, శివసేనదే సరైన నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. తన రాజీనామా విషయంపై సోమవారం ...
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె పిటిషన్పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ… చెబుతున్న అంకెలు వేర్వేరుగా ఉన్నాయని.. తాము వేటిని పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు వివరణనిస్తూ.. 2-6-2014 నుంచి అక్టోబర్ 2019 వరకు ఉన్న ...
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ ప్రారంభం. హాజరైన సీఎస్ ఎస్కేజోషి, ఎండీ సునీల్శర్మ. అధికారుల నివేదికలపై స్వయంగా వివరణ ఇవ్వాలని సీఎస్కు హైకోర్టు ఆదేశం. ఆర్థికశాఖ సమర్పించిన రెండు నివేదకలు. పరస్పర విరుద్ధంగా ఉన్నాయన్న హైకోర్టు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే కోర్టు ధిక్కరణ ...
హైదరాబాద్: ఈనెల 9న మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మిలియన్ మార్చ్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సంపూర్ణ మద్దతిచ్చారని అన్నారు. అలాగే మిలియన్ మార్చ్కు ఉద్యోగ సంఘాల మద్దతు కోరతామని అన్నారు. సీఎం కేసీఆర్ డెడ్లైన్కు ...
ఇక ఏపీలో మరో అంకానికి రంగం సిధ్ధం అయ్యింది. ఇక ఏప్పుడేప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక ఏన్నికలకు రంగం సిధ్ధం అయ్యింది. ఇక ఇప్పుడు రాష్ట్రంలో జరిగే గ్రామ స్థాయి ఏన్నికలు రాబోతున్నాయి.ఇక హైకోర్ట్ కి రాష్ట్ర ప్రభుత్వం కూడా క్లారీటి ఇచ్చింది.రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు మూడు ...
అర్థంతరంగా, అవమానకరంగా బదిలీ అయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ‘ఎల్.వి.సుబ్రహ్మణ్యం’తనకు జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా…? ఆయన తన సర్వీసుకు రాజీనామా చేస్తారా..? జరిగిన అవమానాన్ని ఆయన దిగమింగుకోలేకపోతున్నారని ప్రచారం జరుగుతోంది. తాను ఎంతో అభిమానించే ‘వై.ఎస్’ కుటుంబం తనను పూచికపుల్లగా తీసివేసిందని, దీన్ని ఆయన వ్యక్తిగత అవమానంగా భావించి ...
💥💥💥💥💥 హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ వాళ్లకు బుద్ధి, జ్ఞానం ఉందా అని కేసీఆర్ తిట్టిపోశారు. తిన్నది అరగక చేస్తున్న సమ్మె ఇదని కేసీఆర్ మండిపడ్డారు. యూనియన్ ఎన్నికల ముందు చేస్తున్న పనికిమాలిన సమ్మె ఇదని ఆయన చెప్పారు. ...